Wednesday, November 25, 2009

మనదేశంలో దేవుళ్ళకంటే బాబాలే గొప్ప


9 comments:

  1. అక్షరం ముక్క రాని మంత్రగాడి దగ్గరకి వెళ్ళి తాయెత్తులు కట్టించుకునేవాళ్ళు కూడా ఉన్నారులే.

    ReplyDelete
  2. samaajamlo peddha manushula sthayilo unnatuvanti vyakthule ila chesthe kindhi sthai udhyogulaku vellu elanti sandesham isthunnaro ani aasharyam ithundhi naaku.kiran surya

    ReplyDelete
  3. పుట్టపర్తి సాయిబాబా అంత డబ్బు సంపాదించాడు కాబట్టే రాజకీయ నాయకులు అతని కాలు మొక్కుతున్నారు. షిరిడీ సాయిబాబాని కూడా అంతలా ఎవరూ పూజించలేదు. ఇది డబ్బు భక్తిలా ఉంది కానీ దైవ భక్తిలా లేదు.

    ReplyDelete
  4. @praveen koorma
    paavala nethi meeda petti ammithe 5 paisalu raani neevu vimarshinchatam maaneyi ...vimarshinchalante oka arhata vundaali

    ReplyDelete
  5. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు
    దేవుడే తామని చెప్పుకుని తిరిగేరు
    గాలిలో విబూతి ఉంగరాల్ దీసేరు
    చిటికలో నా జనుల పూజలందేరు

    (వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా పాట)

    ReplyDelete
  6. (వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా పాట)
    super

    ReplyDelete
  7. సీను గారు,
    కటిక చీకట్లో దీపమొకటి వెలిగించి అదెంత ప్రకాశవంతంగా వెలుతురు పంచుతుందో గమనించండి - దాని శక్తిని గుర్తించి మనం గౌరవిస్తాం! ఆరిపోకుండా కాపాడుకుంటాం! కాని దీపం కిందనున్న చీకట్లో ఉండిపోయె వారు కొందరుంటారు. షిర్డి సాయిబాబాను కూడా ఆయన బ్రతికుండగా గుర్తించినవారు కొందరే పిడికెడు. విమర్శించిన ప్రజలే ఎక్కువ.

    శ్రీరాముడు, శ్రీకృశ్ణుడు... చివరకు శ్రీవేంకటేశ్వరుడు కూడా మనలాంటి మనుషులే... వారి సద్గుణాలతో, సత్ప్రవర్తనతో ఈనాడు దేవుళ్ళుగా పూజించబడుతున్నారు.

    ఈనాడు ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు - కాని లాభాపేక్షలేకుండా స్థానిక సమాజానికి గుక్కెడు మంచినీళ్ళ సహాయంచేసేవారెందరు? ఒక్క నయా పైసా ఖర్చులేకుండా కటిక బీదవారికి గుండె చికిత్స చేయించే నాదుడెవరు? అలాంటి వారికి ప్రాణదానం చెసే సౌలబ్యం సమకూర్చిన బాబా వారికేమౌతాడు?

    ఏమో మీకు తెలియని భగవంతుడు సత్యసాయిలో వారికగుపడుతున్నారేమో - అనాలోచితంగా విమర్శించడం తగదు!

    - శ్రీధర్

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs